Top- నా షణ్ముఖ్ ఓడిపోలేదు… ఆమె ఓడిపోయేలా చేసింది.. మా వాడికి దీపు ఉంది చాలు

బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ముగిసింది. ఎంతగానో అలరించిన ఈ సీజన్ విజేతగా సన్నీ అవతరించాడు. అయితే ఎన్నో హోప్స్ పెట్టుకున్న ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెడుతున్నాడని తెలిసిన రోజే షన్నూ విజేత అని చాలా మంది భావించారు. అతడిని వెనక్కి నెట్టేవాడే లేడని షన్నూ అభిమానులు భావించారు. కొన్నివారాలు అతడి హవాయే నడించింది. అతడితో స్నేహం చేసిన జస్సీ, సిరీలకు కూడా బిగ్ బాస్‌లో లైఫ్ వచ్చింది. వారి స్నేహం ప్రేక్షకులకు కూడా నచ్చేసింది. అయితే, జస్సీ హౌస్ నుంచి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలైంది. సిరి-షన్నులు ఇతర ఇంటి సభ్యులతో కలవకుండా గ్రూప్‌గా ఉండేవారు. ఆ తర్వాత హగ్గులు. హద్దులు మీరిన స్నేహం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. ఆ వ్యతిరేకత క్రమేనా సన్నీకి అనుకూలంగా మారింది. షన్ను అభిమానులతో పోటాపోటీగా ఓటేయ్యడం మొదలెట్టారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండానే సన్నీకి ఓట్లు వచ్చేశాయి. చివరికి విజయం అతడినే వరించింది

అయితే షణ్ముఖ్ ఓటమికి కారణం సిరినే అని షన్నూ తల్లి సంచలన కామెంట్స్ చేసింది. తన కుమారుడు టాప్-2 వరకు రావడం సంతోషం కలిగించినా టైటిల్ గెలిస్తే ఇంకా బాగుండేదని ఆమె అభిప్రాయపడింది. సిరినే లేకపోతే షన్నూ టైటిల్ విన్నర్ అయ్యేవాడు అని ఆమె ఆకాంక్షించింది. సిరి తమకు అక్కర్లేదని. మా వాడికి దీప్తి సునయన ఉంది చాలు అని. ఇప్పటికైనా సిరి షన్నూకు దూరంగా ఉంటే మంచిదని ఆమె వ్యాఖ్యానించినట్లు పలు సోషల్ మీడియా ఛానళ్లు వెల్లడించాయి. షన్నూకు ఫైనల్ వీక్‌లో అభిమానుల నుంచే కాకుండా. యూత్ నుంచి ఓట్లు బాగా పడ్డాయి. కానీ విజేతగా తిరిగొస్తాడు అనుకున్న షన్ను. రన్నరప్‌తో సరిపెట్టుకోవడం నిరుత్సాహపరిచే విషయమే. సిరితో ముందుగానే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి ఉంటే. షన్ను-సన్నీ మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లు ఉండేదేమో. అయితే, షన్ను కప్ మిస్ కావడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ ట్రెండవ్వుతున్నాయి. నిజానికి బిగ్‌బాస్ హౌస్‌లో షణ్ముఖ్ బిహేవియర్ కారణంగా అతడిపై నెగిటివిటీ క్రియేట్ అయింది. కానీ అతడికున్న మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఫినాలే వరకు వచ్చేలా చేసింది. సన్నీ, షణ్ముఖ్‌లను ఫినాలే స్టేజీ పైకి నాగార్జున తీసుకొచ్చినప్పుడు. చాలా మంది షణ్ముఖ్ విన్నర్ అవ్వాలని కోరుకున్నారు. కానీ సన్నీ ట్రోఫీ కొట్టేశాడు. దీంతో షణ్ముఖ్ ఫ్యాన్స్ సన్నీని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా సన్నీని ట్రోల్ చేస్తున్నారు.

సన్నీది నిజమైన గెలుపు కాదని. అతడికున్న పీఆర్ టీమ్ బాగా పుష్ చేయడంతోనే ట్రోఫీ దక్కించుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు. హౌస్ లో ఉన్నన్ని రోజులు గ్రూప్ గా ఆడాడని. సన్నీను టార్గెట్ చేస్తున్నారు. దీంతో సన్నీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. షణ్ముఖ్ తో పాటు అతడి ఫ్యాన్స్ కూడా పాజిటివిటీను తీసుకోలేకపోతున్నారని. ప్రతి విషయాన్ని నెగెటివ్ గా చూడడమే వాళ్లకు తెలుసంటూ మండిపడుతున్నారు. సన్నీని విన్నర్‌గా అనౌన్స్ చేసిన తరువాత షణ్ముఖ్ కనీసం స్టేజీపై సన్నీని కంగ్రాట్యులేట్ చేయలేదని. తన స్పీచ్ లో కూడా గెలుపనేది ముఖ్యం కాదని. ఎలా ఆడామనేదే ముఖ్యమంటూ డైలాగ్స్ వేశాడని. దాన్ని బట్టి అతడు సన్నీ విజయాన్ని తట్టుకోలేకపోయాడనే విషయం క్లియర్‌గా తెలుస్తుందని. అతడొక నెగిటివ్ పెర్సన్ అంటూ సన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా విన్నర్ నిలిచిన సన్నీ రూ.50 లక్షల నగదుతో పాటు సువర్ణకుటీర్ వారి తరఫున రూ.25 లక్షల విలువైన ప్లాట్, రెండు లక్షల విలువైన అపాచీ స్పోర్ట్స్ బైక్‌ను గెలుచుకున్నాడు. ఇది కాకుండా. హౌస్ లో ఉన్నంతకాలం రెమ్యునరేషన్ గా అతడు పాతిక నుంచి ముప్పై లక్షలు సంపాదించుకున్నాడని సమాచారం. అంటే మొత్తం కలుపుకుంటే కోటికి పైగానే. కానీ ఈ మొత్తంలో సన్నీకి చేతికొచ్చేది మాత్రం కొంతే అని తెలుస్తోంది. దానికి కారణం. ఏదైనా షోలో రూ.10 వేల కంటే ఎక్కువ మొత్తం గెలిస్తే 31.2% పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెడుతున్నాడని తెలిసిన రోజే షన్నూ విజేత అని చాలా మంది భావించారు. అతడిని వెనక్కి నెట్టేవాడే లేడని షన్నూ అభిమానులు భావించారు. కొన్నివారాలు అతడి హవాయే నడించింది. అతడితో స్నేహం చేసిన జస్సీ, సిరీలకు కూడా బిగ్ బాస్‌లో లైఫ్ వచ్చింది. వారి స్నేహం ప్రేక్షకులకు కూడా నచ్చేసింది. అయితే, జస్సీ హౌస్ నుంచి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలైంది. సిరి-షన్నులు ఇతర ఇంటి సభ్యులతో కలవకుండా గ్రూప్‌గా ఉండేవారు. ఆ తర్వాత హగ్గులు. హద్దులు మీరిన స్నేహం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. ఆ వ్యతిరేకత క్రమేనా సన్నీకి అనుకూలంగా మారింది. షన్ను అభిమానులతో పోటాపోటీగా ఓటేయ్యడం మొదలెట్టారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండానే సన్నీకి ఓట్లు వచ్చేశాయి. చివరికి విజయం అతడినే వరించింది

 

అయితే షణ్ముఖ్ ఓటమికి కారణం సిరినే అని షన్నూ తల్లి సంచలన కామెంట్స్ చేసింది. తన కుమారుడు టాప్-2 వరకు రావడం సంతోషం కలిగించినా టైటిల్ గెలిస్తే ఇంకా బాగుండేదని ఆమె అభిప్రాయపడింది. సిరినే లేకపోతే షన్నూ టైటిల్ విన్నర్ అయ్యేవాడు అని ఆమె ఆకాంక్షించింది. సిరి తమకు అక్కర్లేదని. మా వాడికి దీప్తి సునయన ఉంది చాలు అని. ఇప్పటికైనా సిరి షన్నూకు దూరంగా ఉంటే మంచిదని ఆమె వ్యాఖ్యానించినట్లు పలు సోషల్ మీడియా ఛానళ్లు వెల్లడించాయి. షన్నూకు ఫైనల్ వీక్‌లో అభిమానుల నుంచే కాకుండా. యూత్ నుంచి ఓట్లు బాగా పడ్డాయి. కానీ విజేతగా తిరిగొస్తాడు అనుకున్న షన్ను. రన్నరప్‌తో సరిపెట్టుకోవడం నిరుత్సాహపరిచే విషయమే. సిరితో ముందుగానే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి ఉంటే. షన్ను-సన్నీ మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లు ఉండేదేమో. అయితే, షన్ను కప్ మిస్ కావడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ ట్రెండవ్వుతున్నాయి. నిజానికి బిగ్‌బాస్ హౌస్‌లో షణ్ముఖ్ బిహేవియర్ కారణంగా అతడిపై నెగిటివిటీ క్రియేట్ అయింది. కానీ అతడికున్న మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఫినాలే వరకు వచ్చేలా చేసింది. సన్నీ, షణ్ముఖ్‌లను ఫినాలే స్టేజీ పైకి నాగార్జున తీసుకొచ్చినప్పుడు. చాలా మంది షణ్ముఖ్ విన్నర్ అవ్వాలని కోరుకున్నారు. కానీ సన్నీ ట్రోఫీ కొట్టేశాడు. దీంతో షణ్ముఖ్ ఫ్యాన్స్ సన్నీని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా సన్నీని ట్రోల్ చేస్తున్నారు.

 

సన్నీది నిజమైన గెలుపు కాదని. అతడికున్న పీఆర్ టీమ్ బాగా పుష్ చేయడంతోనే ట్రోఫీ దక్కించుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు. హౌస్ లో ఉన్నన్ని రోజులు గ్రూప్ గా ఆడాడని. సన్నీను టార్గెట్ చేస్తున్నారు. దీంతో సన్నీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. షణ్ముఖ్ తో పాటు అతడి ఫ్యాన్స్ కూడా పాజిటివిటీను తీసుకోలేకపోతున్నారని. ప్రతి విషయాన్ని నెగెటివ్ గా చూడడమే వాళ్లకు తెలుసంటూ మండిపడుతున్నారు. సన్నీని విన్నర్‌గా అనౌన్స్ చేసిన తరువాత షణ్ముఖ్ కనీసం స్టేజీపై సన్నీని కంగ్రాట్యులేట్ చేయలేదని. తన స్పీచ్ లో కూడా గెలుపనేది ముఖ్యం కాదని. ఎలా ఆడామనేదే ముఖ్యమంటూ డైలాగ్స్ వేశాడని. దాన్ని బట్టి అతడు సన్నీ విజయాన్ని తట్టుకోలేకపోయాడనే విషయం క్లియర్‌గా తెలుస్తుందని. అతడొక నెగిటివ్ పెర్సన్ అంటూ సన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా విన్నర్ నిలిచిన సన్నీ రూ.50 లక్షల నగదుతో పాటు సువర్ణకుటీర్ వారి తరఫున రూ.25 లక్షల విలువైన ప్లాట్, రెండు లక్షల విలువైన అపాచీ స్పోర్ట్స్ బైక్‌ను గెలుచుకున్నాడు. ఇది కాకుండా. హౌస్ లో ఉన్నంతకాలం రెమ్యునరేషన్ గా అతడు పాతిక నుంచి ముప్పై లక్షలు సంపాదించుకున్నాడని సమాచారం. అంటే మొత్తం కలుపుకుంటే కోటికి పైగానే. కానీ ఈ మొత్తంలో సన్నీకి చేతికొచ్చేది మాత్రం కొంతే అని తెలుస్తోంది. దానికి కారణం. ఏదైనా షోలో రూ.10 వేల కంటే ఎక్కువ మొత్తం గెలిస్తే 31.2% పన్నుగా చెల్లించా

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author

Am rajitha am a blogger If any one contact me Mail : [email protected]